VSP: నగరంలోని పెదవాల్తేరులో గల కరకచెట్టు పాలమాంబను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో రాష్ట్ర, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.