WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం తన నివాసంలో కార్యకర్తల సమక్షంలో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు, ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ ఆనందాన్ని పంచుకుంటూ అందరూ సోదరభావంతో, ఐక్యతతో జీవించాలని జీవించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, హరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.