టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్కు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో 148 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర(14234) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(18426) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.