WNP: 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం జిల్లాలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం గాముగిశాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 9 పరీక్షా కేంద్రాలలో 5,047 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,904 మంది విద్యార్థులు హాజరయ్యారు. 147 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మర్రికుంటలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.