JGL: జిల్లాలో ఓ డిగ్రీ కళాశాల మైదానంలో పట్టభద్రుల ఓటర్లను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నరేందర్ రెడ్డి విద్యావేత్తగా అర్హత కలిగిన అభ్యర్థి అని, విద్యార్థుల నిరుద్యోగ సమస్యలకు పరిష్కారకుడు అని అన్నారు. అల్ఫోర్స్ విద్యార్థులెందరో ఉన్నట్లు గుర్తు చేస్తూ, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూచించారు.