SRPT: చేరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అగ్నిగుండంపై నడిచారు. వారు సమర్పించిన కట్నాలు రూ.1,03,350, హుండీ ఆదాయం రూ.60,580 వచ్చినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు.