KMR: తాడ్వాయి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య ఎంఆర్పీఎస్ సభకు డప్పులతో రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరు డప్పులతో హైదరాబాద్ తరలి లక్ష డప్పుల మాదిగ గుండె చప్పుడు సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ముందు కృష్ణ మాదిగకు మద్దతు తెలిపాలి.