SDPT: ములుగు మండలం దండిగూడెం గ్రామ శివారు పరిధిలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి(పీటీ) గ్రామానికి చెందిన చెట్టి పృథ్వీరాజ్ కొండాపూర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో హత్య చేసి రోడ్డుపైన వేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.