SKLM: పోలాకి, ప్రియాగ్రహారం, కోడూరు లో APGVB బ్యాంక్ సేవలకు ఈనెల 28 నుంచి 31 వ తేదీ వరకూ అంతరాయం కలుగుతుందని పోలాకి ఏపీజీవీబీ మేనేజర్ సూర్యనారాయణ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పరిధిలో ఉన్న బ్యాంకును విభజించనున్న నేపథ్యంలో 31 వరకూ బ్యాంక్ లావాదేవీలు ఏటీఎం,లు, UPI, సేవలు పనిచేయవు అని పేర్కొన్నారు.