HYD: బాలాజీ నగర్ డివిజన్ రెయిన్కు విస్టాస్ వద్ద ఏర్పాటు చేస్తున్న STP పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ బాబురావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు ఏళ్లుగా STP నిర్మాణ పనుల జాప్యానికి అధికారులే కారణమని.. అధికారులు సమన్వయం చేసుకొని త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.