NZB: బీజేపీపై నిరాధార ఆరోపణలు చేసిన మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ మున్సిపల్ ఇంఛార్జ్ ఆరే రవీందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం భీమ్గల్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ.25 కోట్లు వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలకు ఇచ్చిందన్నారు.