NLG: మిర్యాలగూడ మార్కెట్ యార్డు సందర్శించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ సందర్శించారు. మంగళవారం సంతకి వచ్చిన రైతులతో కలసి మాట్లాడి మార్కెట్లోని మౌలిక వసతులపై ఆరాతీశారు. ధాన్యం గోదాంలు, IKP సెంటర్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని రైస్ మిల్లర్స్కి సూచించారు.