HNK: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ముఖ్యఅతిథిగా MLA పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో అన్ని మతాలు కులాలు సమానమని ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శం అన్నారు.