నారాయణపేట: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27, 28న కార్మికులు చేపట్టే సమ్మెకు సంబంధించిన నోటీసులను మంగళవారం సీఐటీయు నాయకులు నారాయణపేట డీపీఓకు అందించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 6న జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విన్నవించగా వాటిని పరిష్కరించలేదని.