SDPT: పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో కలిసి మంగళవారం మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును కలిశారు. పటాన్ చెరులో క్రికెటర్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై వినతి పత్రం సమర్పించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా లీక్ మ్యాచులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోలన్నారు.