కామారెడ్డి: పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఛైర్మన్ సౌద్గర్ అర్వింద్ పాల్గొన్నారు.