NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు తనను కలిసేందుకు వచ్చేవారు నోట్ పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఇప్పటికే సూచించారు. ఇప్పుడు తాజాగా ఎలాంటి బ్యానర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఉండాలని, బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలాన్నారు.