NDL: వక్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రక్రియను సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ వేగవంతంగా పూర్తి చేశారు. దీంతో వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్గా TDP నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు కొత్త సారధిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు.