VZM: పైడికులమును ప్రత్యేక కేటగిరి కింద ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు రాయిడి శంకర్రావు కోరారు. దీనిపై మంగళవారం కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైడి కులమును ప్రత్యేక కేటగిరీ కింద ఏర్పాటు చేసి 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, గంగాధర్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.