ఏలూరు జిల్లాలో “అభయ రక్షక మహిళా దళం మంగళవారం ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గస్తీ నిర్వహించారు. సందర్భంగా మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా గస్తీపై దృష్టి సారించారు. అలాగే స్కూల్ లు కాలేజీలు, పార్కు వద్ద పబ్లిక్ ప్రదేశాలు, బస్టాండ్లు వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.