E.G: కాంట్రాక్టుల పేరిట రూ.57.75 లక్షలకు చీటింగ్ చేశారంటూ బొమ్మూరుకు చెందిన సోమేశ్ చేసిన ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ తెలిపారు. ఫేక్ లెటర్లు సృష్టించి ప్రభుత్వ ప్రాజెక్టుల పేరిట పలు విడతల్లో తన నుంచి డబ్బులు తీసుకున్నారన్నారు. అనకాపల్లి జిల్లా కొత్తపట్నంకు చెందిన సోమేశ్ ఎల్అండ్టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.