TPT: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అనంత హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుపతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా న్యూరో, స్పైన్ విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.