NGKL: జిల్లాలో ఓ ప్రైవేట్ గార్డెన్స్లో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. యువత ధార్మిక చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.