VZM: బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో 1982లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 15న ఏర్పాటు చేశామని కమిటీ అధ్యక్షుడు విజయ మోహన్ రావు తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్ల తర్వాత జరిగే అపూర్వ సమావేశానికి పూర్వ విద్యార్థుల హాజరు కావాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని చెప్పారు.