కామారెడ్డి: విజయ డైరీ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ డిడిసిఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాక నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.