WGL: వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ స్మశానవాటిక వద్ద చెత్త విపరీతంగా పేరుకుపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కార్పొరేటర్ ఈరోజు మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారు.