CTR: కడపలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాయలసీమ లిఫ్ట్ పూర్తి కోసం- భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు.