E.G: CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబును ఆదివారం తూ.గో. జిల్లా YCP కాపు నేతలు కలిశారు. తాళ్లపూడి మండలానికి చెందిన YCP రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ, వామిశెట్టి పరమేశ్వరరావు రాజకీయ పరిణామాలపై చర్చించారు. YCPలో మాత్రమే కాపులకు ప్రాధాన్యత ఉందని తోట రామకృష్ణ తెలిపారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.