KMM: ప్రభుత్వాలు మారిన ప్రజల బ్రతుకులు బాగుపడలేదని ప్రజా సమస్యల పరిష్కారంలో మార్పు రాలేదని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య అన్నారు. మంగళవారం రామాపురంలో జిల్లా కమిటీ సభ్యుడు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాలు సీపీఎం పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.