VZM: నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు కోరారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని బంగార్రాజు కలిసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. మత్స్యకారులు, రైతులు సమస్యలను బంగార్రాజు విన్నవించారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.