ADB: ఇచ్చొడ మండలంలోని జామిడి గ్రామంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు ఉన్నారు.