SKLM: లావేరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచడంలో పారిశ్రామిక కార్మికులకు కీలకపాత్ర అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయాలన్నారు. అనంతరం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.