కర్నూలు: పట్టణంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక మ్యాట్రిక్స్, ఏఐ సీసీ కెమెరాలు 24 గంటలపాటు నిఘా పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. 100 ఏఐ సీసీ కెమెరాలతో నగరంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ హబ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.