PDPL: పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఏర్పాటుచేసిన ‘శక్తి’ కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలు వల్ల విద్యార్థుల హాజరు శాతం. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. DEO శారద, అధికారులు పాల్గొన్నారు.