HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ.కే.గోపాలకృష్ణన్ తెలిపారు. ఆధునిక టెర్మినల్, విస్తరించిన ప్లాట్ఫారమ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.