PPM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్లు ప్రారంభం కావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ గురువారం VROలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లీనిక్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.