SKLM: పలాస మండలం లొద్దభద్ర గ్రామంలో శనివారం జరిగిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఆమె అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత పాలకులు పట్టాదారు పుస్తకాలపై వారి వ్యక్తిగత ఫోటోలను ముద్రించిన విషయాన్ని గుర్తు చేశారు.