ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు మంచిర్యాల IDOCలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో CM పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకుంటారు. సీఎం పర్యటన స్థలాన్ని తనిఖీ చేస్తారు.