SRD: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సదాశివపేట ఎంఈవో శంకర్ అన్నారు. సదాశివపేటలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సమావేశం గురువారం నిర్వహించారు. బాడీ బయట విద్యార్థులు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు.