GNTR: మేడికొండూరు ఎంపీడీవో తోట చందనకు పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు పదోన్నతి లభించడంపై అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలలో కూడా ఆమె తన సేవలను కొనసాగించాలన్నారు.
Tags :