SDPT: హుస్నాబాద్లో శుక్రవారం మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, తుమ్మల నాగేశ్వర్ పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హుస్నాబాద్ నుంచి చిగురుమామిడి వరకు ఫోర్ లైన్ రోడ్, 100 పడకల ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
Tags :