మంచిర్యాల జిల్లా DCC నూతన బాడీ ప్రమాణ స్వీకారం ఈనెల 3న నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రానున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ముగ్గురు MLAలు మంత్రి వివేక్, ప్రేమాసాగర్ రావు, వినోద్ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.