ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మళ్లీ బుక్కాయ్యారు. కానీ ఈసారి మాత్రం కామెంట్లు చేయడం వల్ల మాత్రం కాదు. పాపం ఈ మంత్రికి ఘోర అవమానం జరిగిందనే అనిపిస్తోంది. అది కూడా సీఎం ఉన్న కార్యక్రమం నిండు సభలో జరిగింది. అసలేం జరిగింది? ఎందుకు అవమానం జరిగింది? ఈ నేపథ్యంలో మంత్రి పార్టీ మారుతున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఓ ఐటీ కంపెనీ ట్రైనర్ను ఏర్పాటు చేసి మరీ భాంగ్రా డ్యాన్స్ చేయించింది. ఉద్యోగుల మూడ్ మార్చడంతోపాటు ఫిట్ నెస్ కల్పించడం కోసం ఇలా చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.
భర్తకు ఆకలిగా ఉందని.. భార్య తాను తినాల్సిన ఫుడ్ పెడుతోంది. ఇంత జరుగుతున్నా సదరు భర్త మొబైల్లో బిజీగా ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ఓ ఎద్దు రైతును పగబట్టినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఎటు వెళ్తే అటే వెళ్లడం. అతన్ని వెంబడించడం జరిగింది. ఆ క్రమంలో రైతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా ఓ చెట్టు ఎక్కాడు. అయినా కూడా ఆ ఎద్దు అక్కడే రెండు గంటల పాటు ఉండటం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) రాబోయే యాక్షన్ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(GangsofGodavari) టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని లుక్లో క్రేజీగా కనిపిస్తున్నారు.
పలువురు యాపిల్(apples) రైతులు యాపిల్స్ను కాలువలో కుప్పులు కుప్పులుగా పడేస్తున్నారు. ఎంటని ఆరా తీస్తే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రోడ్ల పనులు ఆటంకంగా మారాయని వాపోయారు. అనేక రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో యాపిల్స్ పాడైపోతున్నాయని, అందుకే పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.