బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడు క్లీవేజ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు వీడియోను పదేపదే చూస్తున్నారు.
గతంలో కొన్నిసార్లు విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలు చుశాం. మరికొన్ని సార్లు సాంకేతిక లోపం కారణంగా విమానం కిందకు దిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటివల మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఏసీ(AC) పనిచేయకపోవడంతో(not working) ప్రయాణికులు 90 నిమిషాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండిగో విమానానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో...
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
వాల్నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
గట్టిగా బేవ్ తీసి రికార్డ్ సృష్టించింది అమెరికాకు చెందిన క్లింబరీ వింటన్. 107.3 డెసిబిల్స్ సౌండ్ వచ్చేలా బేవ్ తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది.
మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కఠిన శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా 8వ తరగతి చదివే విద్యార్థినిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రులు స్కూల్పై దాడి చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ఇండియాలో పుట్టి, పెరిగి.. కెనడాలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న ఏక్తా అనే యువతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. భారత దేశం నుంచి ఎప్పుడెప్పుడూ వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఆమె తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్టా స్కూటర్ ను ఎక్కడైనా చుశారా? లేదా అయితే ఇక్కడ చూసేయండి. ఓ యువకుడు కొత్తగా తయారుచేయించిన ఈ స్కూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. రోడ్లపై కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎలా ఉందో చుద్దాం రండి.
పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.