టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్(Baby Mega Cult Celebrations) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అతిథిగా వచ్చిన క్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార...
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
మీరెప్పుడైనా మూడు కళ్లు ఉన్న ఎద్దును ఎక్కడైనా చుశారా? చాలా అరుదు అనే చెప్పవచ్చు. అంతేకాదు ఆ ఎద్దుకు కొమ్ములు కూడా మూడే ఉండటం విశేషం. దానిని చూసిన అక్కడి స్థానికులు పరమశివుడి అవతారంగా భావిస్తూ మొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా కోబ్రా తిరుగుతోంది. ఓ రైతు కంట పడటంతో ఆ పాము ఒక్కసారిగా ఎటాక్ చేసింది. స్థానికులు అలర్ట్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత 13 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు.
వ్రాప్ ఫుడ్ను సింపుల్గా తయారు చేశారు. దాని టేస్ట్ అదిరిందని ట్వీట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు సింప్లీ సూపర్ అని కామెంట్ చేశారు.
అందరూ చూస్తుండగా 60 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ను దారుణంగా ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు యువకులు కొట్టారు
బాలి టూర్లో సమంత జాలీగా గడుపుతోంది. డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేసింది. ఓ కోతితో ఫోటో కూడా దిగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల సోనియా గాంధీ ఇంటికి వచ్చిన హర్యానా మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
కత్తి మహేశ్ తన శాపం వల్లే చనిపోయాడని కేఏ పాల్ అన్నారు. మిగతా కొందరు కూడా అలానే చనిపోయారని హాట్ కామెంట్స్ చేశారు.
పెళ్లి జరిగిన వెంటనే ఓ జంట స్కై డైవింగ్ చేసింది. ఫ్యామిలీ మెంబర్స్, రిలెటివ్స్, ఫ్రెండ్స్ కొండ అంచున ఉండగా ఈ ఫీట్ చేశారు.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
మాజీమంత్రి నారాయణ తనను వేధించాడని అతని తమ్ముడి భార్య ప్రియ అంటోంది. పెళ్లి జరిగినప్పటీ నుంచి జరిగిన హరాస్ మెంట్ గురించి వీడియోలో తెలిపారు.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
స్టార్ హీరో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్కు గురువుగా ఎలా మారాడు. సినిమా బ్రో అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చుద్దాం.
కాలేజీ టాయిలెట్స్ లో మహిళల నగ్న చిత్రాలను చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్భూ సందర్ స్పందించారు.