క్రికెట్ మ్యాచ్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాం ప్రసాద్- రష్మిని రాత్రికి వస్తావా అనే డైలాగ్ ఉంది. ఆ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. చర్చకు దారితీసింది.
రాష్ట్రంలోని మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన వరద ప్రవాహంపై సీఎం కేసీఆర్ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరికొన్ని చోట్ల ప్రజలు గల్లంతు కాగా, ఇంకొన్ని చోట్లు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నాయి. విద్యార్థుల దృష్ట్యా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ఓ అందమైన పల్లెటూరులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు జీవిత కథాంశంతో వస్తోన్న సినిమా కృష్ణగాడు అంటే ఒక రేంజ్. కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఓ వైపు తన తండ్రి కోరికను నెరవేర్చడం, మరో వైపు ప్రేమను గెలవడం..ఇలాంటి సవాళ్ల మధ్య కృష్ణ పోరాట తీరును సినిమాలో చూపించారు.
ఉస్తాద్ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ మూవీ సాగనుందని ట్రైలర్ను చూస్తేనే అర్థమవుతోంది.
రానా హీరోగా నటిస్తున్న హిరణ్యకశ్యప చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు.
వర్షం నీటిలో డ్రైవ్ చేస్తే హైడ్రో ప్లానింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ నుంచి నువ్వు కావాలయ్యా ఫుల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్కు ఈ పాట పూనకాలు తెప్పిస్తోంది.
వాగులపై వంతెనలు లేక వాగులు దాటేందుకు సీఎం సొంత జిల్లాలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా వస్తున్న సినిమా టిల్లు స్వ్కైర్. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యువకులు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.