ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. కానీ ఓలా బైక్స్ పేలడంతో జనం ఆలోచనంలో పడ్డారు. ఇప్పుడు బెంగళూరులో ఓ కారు పేలింది.
శంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ట్విట్టర్లో షేర్ చేసిన కేటీఆర్
సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోస్టర్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో నెదర్లాండ్స్తో జరిగిన వామప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు
మతపరమైన ఊరేగింపులో భాగంగా AIMIM, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ కరీంనగర్ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి క్రమంలో వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో ఆటలో టేస్టీ తేజ బెల్ట్తో గౌతమ్ను కొట్టడంపై నాగార్జున సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు.
ఆసియా క్రీడల్లో(asian games 2023) స్క్వాష్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ స్వర్ణ పతకం గెల్చుకుంది. పాకిస్తాన్ జట్టును 2-1 తేడాతో ఓడించింది.
సీనియర్ ఎన్టీఆర్కు సాధ్యం కానీ హ్యాట్రిక్ సీఎం పదవీని కేసీఆర్ చేపడతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది
ప్రముఖ టెక్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అసాల్ట్ రైఫిల్తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ విన్నింగ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఓ యువతిపై వ్యక్తి దాడి చేస్తూ విపరీతంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జుట్టు పట్టుకొని లాగి, మహిళ బట్టలు చించిమరీ విపరీతంగా కొట్టాడు. అక్కడున్న వారు ఎవరూ అడ్డుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక పార్కుకు తన కుమారిడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన ఓ తల్లికి వింత అనుభవం ఎదురైంది. ఆ పార్కులో తన కుమారుడి కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని గమనించిన ఓ ఎలుగుబంటి అక్కడకు వచ్చి మొత్తం ఫుడ్ తినేసింది.
ఓ రైలు ఇంజిన్ బోగిలోకి ఎక్కిన రైల్వే సిబ్బంది మొబైల్పై ఫోకస్ చేసి..నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆగి ఉన్న రైలు కాస్తా ముందుకు కదిలి ప్లాట్ ఫాంను ఢీకొట్టింది. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు కాగా..ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయితే చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆకలి అయితే ఏం చేస్తాం. మాములుగా అయితే ట్రాఫిక్ క్లియర్ అయిన తరువాత హోటల్ లేదా ఇంటికి వెళ్లి తింటాం. కానీ ఓ వ్యక్తి అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని అర్థం చేసుకుని కారులో ఉండగానే పిజ్జాను ఆర్డర్ చేశాడు. వారు టైంకు రావడంతో కస్టమర్ ఆనందం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.