అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
Group-1 prelims paper:పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి ఆందోళనతో కార్యాలయం వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీ పోలీసులు (delhi police) అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసారు.
టికెట్ (Ticket) తీసుకుని ప్రయాణించాల్సిన ప్రయాణికులు కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. వారిని నియంత్రించేందుకు ఆయా సంస్థలు టికెట్ కలెక్టర్లు (టీసీ) లను నియమిస్తారు. వాళ్లు బస్సులు, రైళ్ల (Rail)ను తనిఖీ చేసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని అడ్డగిస్తారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఇవి కేవలం కార్మిక సంఘాల ఎన్నికలు అయినా పార్టీలు ప్రత్యక్షంగా పాలుపంచుకోవు. కానీ తమ అనుబంధ సంఘాలు ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల మాదిరే ఈ సంఘం ఎన్నికలు ఉండనున్నాయి.
ఒక తప్పు వారి ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రస్తుతం నేరస్తులుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఓ అభ్యర్థి ద్వారా బహిర్గతం కావడంతో టీఎస్ పీఎస్సీ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఎక్కువవుతున్నాయి. ప్రజలపై ముఖ్యంగా బాలబాలికలపై వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు దుర్మరణం చెందిన ఘటన నుంచి కోలుకోక ముందే తాజాగా మరో ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
ఏపీ, తెలంగాణలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) జరిగింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానలకు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) నిర్వహించారు.
ఇండియా(India)లో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల(Scams) కంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్(KCR) అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల(YS ...
కాగా దారుణానికి పాల్పడింది మొదటి కూతురుగా పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులుకు మొదటి భార్య చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కలగగా వృద్ధ్యాప్యంలో అతడిని సక్రమంగా చూసుకోకపోవడంతో వృ