కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా.. తాజాగా… ఆయన తన రాజీనామాతో ప్రచారాలను నిజం చేశారు. అయితే…ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. అన్ని వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుక...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి మాట్లాడుతూ…బండి సంజయ్ ఎమోషనల్ అయ్యి.. కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ ఘటనపై తాజాగా… ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు అని ప్రశ్నించిన ఆమె మన మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే పోతున్నారు కదా అని అన్నారు. కానీ రాముడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ చేస్తున్న పని గురించి మాట్లాడుతూ… బండి సంజయ్ కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీఉలు జారీ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ ఎప్పుడూ అనుకోలేదని, ఆస్తులు కూడబ...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇది ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కావడం విశేషం. ముదోల్ నుంచి ప్రారంభించనున్నారు. నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, చొప్పదండి నియోజక వర్గాల మీదుగా కరీంనగర్ వరకు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15 లేదా 16 న ముగియనున్నది. ఇక ఈ నెల 26 నుండి వచ్చే నెల 14 వరకు బైక్ […]
దర్శక దగ్గజం జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అవతార్ 2’ టైం స్టార్ట్ అయిపోయింది. అవతార్ మూవీలో పండోరా అనే కొత్త ప్రపంచాన్ని చూసిన జనం.. అవతార్ 2లో అండర్ వాటర్ విజువల్స్ చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు.. ఊహకందని విధంగా ఉన్నాయి. అదుకే అవతార్ 2 బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2.7 బిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్ల...
తెలంగాణలో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ కేసులో…జగ్గు స్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పరారవ్వడంతో… ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో నిన్న అడ్వకేట్...
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సోదాల్లో భాగంగా… ఆయన ఫోన్ ని కూడా…. అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్నారని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్...
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి… ఇటీవల హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని… అందుకే ఇలా కాళ్లు మొక్కారంటూ వారత్లు వచ్చాయి. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేయడం ఏంటనే విమర్శలు వచ్చాయి. ఐతే ఈ విమర్శలపై శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. ఒక్కసారి కాదు...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం.. కార్యాలయాల్లో ఈ తెల్లవారు జాము నుంచి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డితో పాటుగా ఆయన సోదరులు, కుమారుడు – అల్లుడి ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఒకే సారి 50 టీంలు ఈ దాడులు మొదలు పెట్టాయి. సికింద్రాబాద్.. కొంపల్లిలో ఐటీ అధికారులు ఒకే సమయంలో ఈ దాడులు మొదలు పెట్టారు. మల్లారె...
ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విధానంలో టీఆర్ఎస్ కీ, బీజేపీకి చాలా తేడా ఉందని… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ శిక్షణా శిబిరాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ కిషన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదా...
హైదరాబాద్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్పాత్లపై షాపులను కూడా తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప...
కాంగ్రెస్ నేతలకు, టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని, గతంలో చేపట్టిన కార్యక...
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు… పోలీసుల దర్యాప్తులో తేలింది. కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, ఆ ప్రెస్మీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్లే దాడి జరిగినట్లు పోలీసుల...
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నారా..? ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఆయన నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. గురువా...