నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
Tspsc name plate:పేపర్ లీకేజ్ అంశం టీఎస్ పీఎస్సీని (Tspsc) కుదిపేసింది. ఈ రోజు కార్యాలయం వద్దకు బీజేవైఎం కార్యకర్తలు (bjym) వచ్చారు. పోలీసులను (police) తోసుకుంటూ లోపలికి దూకేందుకు ప్రయత్నించారు. పలువురిని పోలీసులు (police) అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతతో కమిషన్ (commission), ప్రభుత్వం (government) ఆడుకుంటున్నాయని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
Group-1 prelims paper:పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి ఆందోళనతో కార్యాలయం వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీ పోలీసులు (delhi police) అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసారు.
టికెట్ (Ticket) తీసుకుని ప్రయాణించాల్సిన ప్రయాణికులు కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. వారిని నియంత్రించేందుకు ఆయా సంస్థలు టికెట్ కలెక్టర్లు (టీసీ) లను నియమిస్తారు. వాళ్లు బస్సులు, రైళ్ల (Rail)ను తనిఖీ చేసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని అడ్డగిస్తారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఇవి కేవలం కార్మిక సంఘాల ఎన్నికలు అయినా పార్టీలు ప్రత్యక్షంగా పాలుపంచుకోవు. కానీ తమ అనుబంధ సంఘాలు ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల మాదిరే ఈ సంఘం ఎన్నికలు ఉండనున్నాయి.